సుశాంత్ సింగ్ మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ కేసు విచారణలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ జాతీయ మీడియా సంస్థ త్వరలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ కు ఎన్ సీ బీ అధికారులు సమన్లు జారీ చేయబోతున్నట్లుగా కథనాలు వచ్చాయి. దానిపై తీవ్ర చర్చ జరిగింది. అందులో కొందరు ఆ వాదనను కొట్టి పారేశారు.
జాతీయ మీడియాలో వచ్చిన ఆ కథనం నిజం చేస్తూ నేడు ఎన్ సీ బీ అధికారులు పైన పేర్కొన్న వారికి సమన్లు జారీ చేయడం జరిగింది. దీపిక పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఆ కారణంగా వారికి సమన్లు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. వారు సమన్లు అందుకున్న వెంటనే విచారణకు హాజరు అవ్వాల్సి ఉంది.
వారిని విచారించిన తర్వాత మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలో ఈ నలుగురు ఎన్ సీ బీ ముందుకు విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉంది. ముందు ముందు మరెంత మంది ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందో చూడాలి.
256411 146980I believe other web site owners really should take this site as an example , quite clean and wonderful user genial style . 935245
363424 129802Fascinating blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple tweeks would really make my blog shine. Please let me know where you got your theme. Thanks a lot 320819
288701 692508I enjoy reading write-up. Hope i can locate a lot more articles like this 1. Thanks for posting. 710697
467601 374962Great website you got here! Yoo man great reads, post some a lot more! Im gon come back so greater have updated 766906