తిరుమలలో స్వామి వారి దర్శనం అంటే టోకెన్లు, క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో వెయిటింగ్, గంటల కొద్దీ నిరీక్షణ.. స్వామి దర్శనం మాత్రం సెకన్లు మాత్రమే. తిరుమల అంటే ఇవే స్ఫురణకు వస్తాయి. ఇంకా.. రోజుకు దాదాపు లక్షమంది భక్తులకు దర్శనం, వేలల్లో భక్తుల తలనీలాలు, హుండీలో లెక్కలేన్ని కానుకలు, తిరుమలలో భక్తజన సందోహం, తిరుమలగిరుల్లో మోర్మోగే గోవింద నామస్మరణ.. కూడా గుర్తొస్తాయి. కానీ.. కరోనా కారణంగా ఇప్పుడక్కడ పదోవంతులోపే సందడి కనిపిస్తోంది.
రోజుకు 20వేల మంది భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసినా 5వేలకు మించడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు ప్రయణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు మాత్రమే స్వామి దర్శనానికి వస్తున్నారు. అయితే.. గతంలో మాదిరి హడావిడి, రద్దీ లేకపోవడంతో వచ్చిన భక్తులంతా ప్రశాంత వాతావరణంలో నిర్మలంగా ఉన్న స్వామిని కనులారా వీక్షించి దర్శన భాగ్యం పొందుతున్నారు. వారికిది వీఐపీ తరహాలో దర్శనం అని చెప్పాలి. రూ.300 టికెట్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి.
69317 459879Outstanding post, I conceive website owners really should learn a great deal from this weblog its real user pleasant. 178329
498174 839163This write-up gives the light in which we can observe the reality. This really is very good one and gives in-depth information. Thanks for this nice post. 25914
645571 243361You developed some decent points there. I looked online for the issue and identified a lot of people may go as properly as using your internet website. 262793