దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. తెలియని వారి నుండి ఓటీపీ, పిన్ నెంబర్లను చోరీ చేసి వారి ఖాతాలో డబ్బులు లాగేస్తున్నారు. ఇది అన్ని బ్యాంకు కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. దీనిని ఎన్న విధాలుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా కూడా పోలీసులు విఫలం అవుతున్నారు. ఖాతాదారులు జాగ్రత్తగా ఉంటే తప్ప ఇలాంటి మోసాలు జరుగకుండా ఉండవు. అందుకే సైబర్ క్రైమ్ వారు నోరు మూసుకోండి అనే కార్యక్రమాన్ని తలపెట్టింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆధ్వర్యంలో ముహ్ బంద్ కరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే నోరు మూసుకుంటే ఓటీపీ చెప్పే అవకాశం ఉండదు, నోరు మూసుకుని ఉంటే పిన్ నెంబర్ లను షేర్ చేసేందుకు ఛాన్స్ ఉండదు అంటున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో నోరు మూసుకుని ఉండటం బెటర్ అంటూ సైబర్ పోలీసులు ఖాతాదారులకు సూచిస్తున్నారు.
130094 65298This really is one very intriguing post. I like the way you write and I will bookmark your blog to my favorites. 40575
938518 35364I truly treasure your piece of function, Fantastic post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 802325