ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కాంట్రాక్ట్ ఒప్పందం కు సంబంధించి జీవీకే అవినీతికి పాల్పడ్డట్లుగా సీబీఐ ఆరోపించింది. జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి లపై ఈ కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. 310 కోట్ల నిధుల విషయంలో ఈ అవినీతి జరిగినట్లుగా వారు ఆరోపిస్తున్నారు.
జీవీకే గ్రూప్ ప్రమోటర్లు గ్రూప్ కంపెనీలకు ఆర్ధిక సాయం చేసేందుకు రిజర్వ్ ఫండ్ ను 395 కోట్లను దుర్వినియోగం చేయండం జరిగిందట. ఈ విషయం పై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ప్రముఖ కంపెనీ అయిన జీవీకే కంపెనీ పై ఇలాంటి కేసు నమోదు అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.
339428 611416I want to start a weblog written by a fictitious character commenting on politics, current events, news etc..How?. 539418