దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మరోసారి 8వేలు దాటడమే ఇందుకు నిదర్శనం. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బుల్లెటిన్ ప్రకారం..
గడచిన 24 గంటల్లో దేశంలో 4.40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8822 కేసులు నమోదయ్యాయి. ముందురోజు ఈ సంఖ్య 6594గా ఉంది. దీంతో రోజు తేడాలో 33శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కేరళలో 1956, మహారాష్ట్రలో 2956, ఢిల్లీలో 1118 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కర్ణాటక, హరియాణ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 53,637గా నమోదై కలకలం రేపుతోంది.
నిన్న కరోనాతో 5718 మంది కోలుకోగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 5.24లక్షల మందికి పైగా మృతి చెందారు. నిన్న 13.58 లక్షల మంది వ్యాక్సింన్ వేయించుకోగా.. మొత్తంగా 195కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
554794 290976I recognize theres lots of spam on this site. Do you want aid cleansing them up? I might help among courses! 115680
794671 619214Some truly good content on this internet site , appreciate it for contribution. 253914
326647 946279You must participate in a contest for among the most effective blogs on the web. I will suggest this web web site! 529869