జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలే కీలకం కాబోతున్నాయి. కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏడాది క్రితమే కలెక్టర్లు జిల్లాల పునర్విభజనపై చేసిన కసరత్తు చేయడంతో నోటిఫికేషన్ల జారీకి ముందు కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించింది. గతలంలో ఉన్న కలెక్టర్లు కొందరు ప్రస్తుతం లేకపోవడంతో.. ప్రభుత్వం జారీచేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్లకు అనుగుణంగా కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ది ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ 1974 చట్టాన్ని అనుసరించి ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై.. గ్రామ, వార్డు సచివాలయాలు, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల ద్వారా ప్రచారం చేస్తారు. వీటినై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల అభ్యంతరాలకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి.. తమకు అందే అభ్యంతరాలు, సలహాలు, సూచనలను బట్టి కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక అందచేస్తారు. వీటిని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ తర్వాతే జిల్లాల వారీగా తుది నోటిఫికేషన్ వస్తుంది.
77491 959737I like the useful details you offer within your articles. Ill bookmark your weblog and check again here regularly. Im quite certain I will learn lots of new stuff appropriate here! Very best of luck for the next! 544807
69775 598606Hi. Cool write-up. Theres an issue along with your web site in firefox, and you may want to check this The browser will be the market chief and a good section of individuals will pass over your great writing because of this issue. 398423