దేశంలో 2021-22కి సంబంధించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే డ్రగ్స్ ఎక్కువగా లభ్యమయ్యాయని కేంద్రం ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఈమేరకు ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ నివేదికలో దేశవ్యాప్తంగా కేంద్ర బలగాలు ద్వారా పట్టుబడిన డ్రగ్స్, అక్రమ ఆయుధాల వివరాలపై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో 18,267 కేజీల డ్రగ్స్, 1,057 కేజీల గంజాయి, 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్ర చందనాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలో తెలిపింది. ఈక్రమంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో 1012 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వెల్లడించింది.
మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇదే ఏడాది కాలానికి సంబంధించి.. కస్టమ్స్ విభాగం రూ.17,394 కోట్ల విలువైన డ్రగ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రూ.20,064 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.1,323 కోట్ల విలువైన బంగారం, విదేశీ నగదు కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఈ వివరాలను కేంద్రం తన నివేదికలో పేర్కొంది.
459523 630727conclusion which you are absolutely right but several need to be 879518
977131 423114Very intriguing topic , appreciate it for putting up. 746891
192271 684076That being said by use it all, planet is truly restored just a little much more. This situation in addition will this specific Skin tightening and starting to be moved and into the mood of these producing activities. day-to-day deal livingsocial discount baltimore washington 864148