ఏపీ గుంటూరు జిల్లా కు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబులు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు బంగారంను సరఫరా చేస్తూ ఉంటారు. తాజాగా రామగుండం వద్ద బంగారం సరఫరాకు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి ఫల్టీలు కొట్టి ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. వారిని కాపాడేందుకు వెళ్లిన 108 సిబ్బందికి పెద్ద ఎత్తున బంగారం కనిపించింది. దాంతో వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో బంగారంను స్వాదీనం చేసుకున్నారు.
బంగారం విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు అంటున్నారు. పోలీసులకు బంగారం విషయమై సమాచారం ఇచ్చినందుకు గాను 108 సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయ పడిన వారిని స్థానిక ఆసుపత్రిలో జాయిన్ చేసిన కారణంగా ఇద్దరు ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డారు. మరో ఇద్దరు మృతి చెందడం తో పాటు కారు బాగా డ్యామేజీ అయ్యింది. పోలీసులు బంగారం స్వాదీనం చేసుకోవడంతో పాటు కారు లో వస్తువులు అన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది.
201232 259988if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 852106
736360 855413Do you wear boxers or biefs? I wana bui em. 823023
52074 731401Its like you read my mind! You appear to know so much about this, like you wrote the book in it or something. I believe that you can do with some pics to drive the message home a bit, but rather of that, this really is amazing weblog. A wonderful read. Ill definitely be back. 666206