నేడు రోడ్డు మీద బండిపై కూరగాయలు, పండ్లు అమ్మేవారికి కూడా ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్ అందించే సౌకర్యాలు వచ్చాయి. ముఖ్యంగా వీటివల్ల వచ్చే స్క్రాచ్ కార్డులు వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నగదు ఇస్తూ ఉంటాయి. వీటిలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్.. ఉన్నాయి. అయితే.. వీటిలో 5, 10 రూపాయల నుంచి ఒక్కోసారి 100 వస్తూంటాయి. కానీ.. ఓ వ్యక్తికి ఏకంగా లక్ష రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజామాబాద్ లో జరిగిందీ సంఘటన.
నగరంలో ఖలీల్ వాడీలో సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్న నాగమల్ల సంపత్ అనే వ్యక్తికి ఈ లక్ష రూపాయల స్క్రాచ్ కార్డ్ దక్కింది. రోజువారీ లావాదేవీల్లో భాగంగా గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేశాడు. వచ్చిన స్క్రాచ్ కార్డును చూసుకుంటే ఏకంగా లక్ష రూపాయలు వచ్చాయి. దీంతో సంపత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
210848 938752Cheers for this outstanding. I was wondering if you were thining of writing related posts to this 1. .Maintain up the great articles! 438470
799381 117777We are a group of volunteers and opening a new system in our community. Your web site given us with valuable information to work on. Youve done an impressive job and our entire community is going to be grateful to you. 121078