కేంద్రం ప్రేవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిరసన, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు భారత్ బంద్ కు పిలుపిచ్చారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ తోసహా 18 రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. అయితే.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేస్తున్న దీక్షా శిబిరం వద్ద అనుకోని సంఘటన జరిగి ఒక కారు దగ్దమైంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళన చెలరేగింది.
షాద్ నగర్ లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. దీంతో బాణాసంచా నిప్పురవ్వలు అక్కడే ఉన్న ఓ కారుపై పడ్డాయి. వెంటనే కారు మంటల్లో చిక్కుని ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. ఫైర్ఇంజిన్ కు సమాచారం ఇవ్వగా వచ్చి మంటలు ఆర్పారు. కానీ.. అప్పటికే కారు దగ్దమైంది.
949947 564941extremely good put up, i undoubtedly adore this internet internet site, carry on it 800386
577413 173670An really fascinating read, I may possibly not agree completely, but you do make some really valid points. 287389
449991 716325I was suggested this internet internet site by my cousin. Im not positive whether this post is written by him as nobody else know such detailed about my dilemma. You are incredible! Thanks! 567000