విజయవాడలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అల్లరి మూకల ఆగడాలు ఆగడం లేదు. నగరంలో మరోసారి బ్లేడ్ బ్యాచ్ హల్ చేసింది. ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ వారు చేసిన వీరంగంలో ఒకరిపై ఒకరు బ్లేడ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందడం కలకలం రేపుతోంది.
నగరంలోని పైపుల రోడ్డులోని దుర్గా బార్ వద్ద నలుగురు యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వారు ఒకరిపై మరొకరు బ్లేడ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పండు అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
578640 101447Aw, this is an extremely nice post. In thought I would like to put in location writing like this moreover – spending time and actual effort to create a great article but exactly what do I say I procrastinate alot via no indicates appear to get something accomplished. 922546
127733 3517Good read, I just passed this onto a colleague who was performing some research on that. And he in fact bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 539202