మూడేళ్లలో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. ప్రజల హృదయాల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల వెంటే ఉండే పార్టీ టీడీపీ అని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చిందన్నారు. బలహీనవర్గాల్లో 80శాతం మంది టీడీపీతోనే ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతోనే వైసీపీ మంత్రుల బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు.
బస్సుల్లో వచ్చేది ఆలీబాబా 40 దొంగలని అన్నారు. మూడేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారని మంత్రులను ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులను చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క సంతకంతో తీసేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
713852 480416Sweet internet web site , super pattern , very clean and utilize friendly . 194900
What’s up, I want to subscribe for this website to obtain most recent updates, thus where can i do it please help out.
301935 435744Excellently written write-up, doubts all bloggers offered the identical content since you, the internet has to be far better place. Please stay the very best! 810898