ఒంగోలులో టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచీ టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పాలిట్ బ్యూరో సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా 40 ఏళ్లలో టీడీపీ పరిణామాలు, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటోల గ్యాలరీ, రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి మహానాడు ప్రారంభించారు.
అనంతరం పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. సభలో మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించనున్నారు. రాత్రి 8గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. మూడేళ్ల తర్వాత జరుగుతున్న మహానాడు.. ఎన్టీఆర్ శతజయంతి కూడా కావడంతో సభాస్థలికి భారీగా పార్టీ శ్రేణులతోపాటు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు వస్తున్నారు. దీంతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
967818 565717bless you with regard to the certain weblog post ive genuinely been looking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 244296
923823 703158thank you dearly author , I found oneself this internet web site extremely helpful and its full of excellent healthy selective details ! , I as nicely thank you for the wonderful food program post. 877693