ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 1 నుంచి జవహర్ రెడ్డి సీఎస్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2024 జూన్ వరకూ ఆయన సర్వీసు ఉండటంతో అప్పటివరకూ ఆయన సీఎస్ గా కొనసాగే అవకాశం ఉంది.
1990 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎం జగన్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగా పని చేశారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మకు పదవీ విరమణ అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్ లెన్స్ అండ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
54926 768217I real pleased to locate this website on bing, just what I was seeking for : D too saved to bookmarks . 91232
375208 790079Respect to author , some fantastic information . 603062
900931 323007How will be the new year going? I hope to read more interesting posts like last year 866827
297768 4332I observe there is lots of spam on this weblog. Do you want assist cleaning them up? I may help among classes! 722433