ఏపీ ప్రభుత్వం కోవిడ్ తో మృతి చెందిన కుటుంబాలకు శుభవార్తను వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి జాబితాను తీసుకుని అందులో అర్హులు అయిన మృతుల కుటుంబాలకు రూ. 50 వేల వరకు ఆర్థిక సాయంను చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఈ ఏడాది సెకండ్ వేవ్ సమయంలో పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డారు. కుటుంబ పెద్ద మృతి చెందడటంతో కుటుంబం రోడ్డున పడ్డట్లుగా అయ్యింది. దాంతో ఆ కుటుంబాలను ఆధరించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ పేర్కొంది. రెండు వారాల్లోనే ఈ చెల్లింపులు జరగాలని ప్రభుత్వ అధికారులను సీఎం అదేశించారు. విపత్తు నిర్వహణ నిధి నుండి ఈ మొత్తంను మృతుల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం అంటున్నారు.
375770 633545Undoubtedly,Chilly place! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 266268
972558 138040Thank you for your very good details and respond to you. 344469