ఈమద్య కాలంలో ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువ అయ్యాయి. అయినా కూడా కొందరు గుడ్డిగా ఆన్ లైన్లో పరిచయం అయిన వారిని నమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన ఉప్పలపాటి చైతన్య విహారి ఆన్ లైన్లో ఒక అమ్మాయిని నమ్మి ఏకంగా కోటి రూపాయలు మోసపోయాడు. ఆ అమ్మాయి చెప్పిన మాయ మాటలు నమ్మి కోటి రూపాయలను ఆమె ఖాతాలో వేశాడు. చివరకు ఆమె కనిపించకుండా పోవడంతో మోసపోయాను అని గుర్తించాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైతన్య విహారికి 2018లో తెలుగు మ్యాట్రిమోని ద్వారా అను పల్లవి అనే అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరి మద్య మొదట చాటింగ్ సాగింది, ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇద్దరి మద్య స్నేహం పెరిగింది. తాను అమెరికాలో డాక్టర్గా పని చేస్తున్నాను అంటూ అను పల్లవి చెప్పుకొచ్చింది. ఇండియాలో తన తల్లిదండ్రులు తన ఆస్తులను స్వాదీనం చేసుకున్నారు.
వారిపై న్యాయ పోరాటంకు డబ్బులు కావాలంటూ అను పల్లవి పలు సార్లు విహారి నుండి డబ్బులు లాగింది. మొత్తంగా అను పల్లవికి కోటికి పైగానే చైతన్య విహారి డబ్బులు పంపించాడు. గత కొన్నాళ్లుగా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె ఆచుకి తెలియడం లేదు. దాంతో పోలీసులను చైతన్య విహారి ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
350998 784848Any person several opportune pieces, it comes surely, as properly as you bring in crave of various the numerous other types of hikers close to you with hard part your question. pre owned awnings 318790
230442 900074Deference to op , some superb entropy. 920176
423658 154494Thrilled you desire sensible business online guidelines keep wearing starting tools suitable for the specific web-based business. cash 326852