Switch to English

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన ప్రసంగించారు. కరోనా వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. 2021 నాటికిక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం అన్నారు.

ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతిని అరికట్టే ఉద్దేశ్యంలోనే ఏడాది కాలంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1095కోట్లు రివర్స్ టెండరింగ్ రూపంలో ఆద అయ్యాయని అన్నారు. ఈ ఏడాదిలోనే వంశధార, నాగావళి, వెలిగొండ, సంగం, అవుకు టన్నెల్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నామని ఇందులో ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

రాయలసీమ కరువు తీరేది పోతిరెడ్డిపాడుతోనే..

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితేనే రాయలసీమ కరువు తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. దీనిపై వివాదాలు సృష్టించడం తగదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ మాదిరిగానే 800 అడుగుల వద్ద నీరు ఉన్న సమయంలోనే నీళ్లు వాడుకుంటామన్నారు. 885 అడుగుల వద్ద 10 రోజులు మాత్రమే కృష్ణాకు వరద వచ్చే అవకాశం ఉందని.. అందుకే 800 అడుగుల వద్దే ప్రతిరోజు నీటిని తీసుకుంటామని అన్నారు. పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరుంటేనే సాధ్యమని.. 881 అడుగువల వద్ద ఉంటే ఉపయోగం ఉండదన్నారు. 854 అడుగుల నుంచి రోజుకు 7వేల క్యూసెక్కులను మాత్రమే ఉపయోగించుకోగలమని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్నారు సీఎం జగన్.

తెలంగాణ ప్రాజెక్టులన్నీ 800 అడుగుల లోపునే ఉన్నాయని గుర్తు చేశారు. 796 అడుగుల వద్ద తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని సీఎం గుర్తు చేశారు. టీడీపీతోపాటు కొన్ని మీడియా సంస్థలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో మిగిలిన వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. ప్రాధాన్యాన్ని బట్టి రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం అన్నారు.

వ్యవసాయ రంగంలో మార్పులు..

2021 చివరికల్లా రాష్ట్రంలో జనతా బజార్లు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 147 నియోజకవర్గాల్లో ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామస్థాయిలోనే గోదాంలు, గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని సీఎం అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇందుకు అగ్రికల్చరల్ అసెస్టెంట్లు చర్యలు తీసుకుంటారని అన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...