Switch to English

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన ప్రసంగించారు. కరోనా వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. 2021 నాటికిక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం అన్నారు.

ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతిని అరికట్టే ఉద్దేశ్యంలోనే ఏడాది కాలంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1095కోట్లు రివర్స్ టెండరింగ్ రూపంలో ఆద అయ్యాయని అన్నారు. ఈ ఏడాదిలోనే వంశధార, నాగావళి, వెలిగొండ, సంగం, అవుకు టన్నెల్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నామని ఇందులో ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

రాయలసీమ కరువు తీరేది పోతిరెడ్డిపాడుతోనే..

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితేనే రాయలసీమ కరువు తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. దీనిపై వివాదాలు సృష్టించడం తగదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ మాదిరిగానే 800 అడుగుల వద్ద నీరు ఉన్న సమయంలోనే నీళ్లు వాడుకుంటామన్నారు. 885 అడుగుల వద్ద 10 రోజులు మాత్రమే కృష్ణాకు వరద వచ్చే అవకాశం ఉందని.. అందుకే 800 అడుగుల వద్దే ప్రతిరోజు నీటిని తీసుకుంటామని అన్నారు. పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరుంటేనే సాధ్యమని.. 881 అడుగువల వద్ద ఉంటే ఉపయోగం ఉండదన్నారు. 854 అడుగుల నుంచి రోజుకు 7వేల క్యూసెక్కులను మాత్రమే ఉపయోగించుకోగలమని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్నారు సీఎం జగన్.

తెలంగాణ ప్రాజెక్టులన్నీ 800 అడుగుల లోపునే ఉన్నాయని గుర్తు చేశారు. 796 అడుగుల వద్ద తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని సీఎం గుర్తు చేశారు. టీడీపీతోపాటు కొన్ని మీడియా సంస్థలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో మిగిలిన వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. ప్రాధాన్యాన్ని బట్టి రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం అన్నారు.

వ్యవసాయ రంగంలో మార్పులు..

2021 చివరికల్లా రాష్ట్రంలో జనతా బజార్లు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 147 నియోజకవర్గాల్లో ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామస్థాయిలోనే గోదాంలు, గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని సీఎం అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇందుకు అగ్రికల్చరల్ అసెస్టెంట్లు చర్యలు తీసుకుంటారని అన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...