Switch to English

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని పక్కనపెడితే ఈ మహమ్మారి మాత్రం చైనా నుంచి ఉద్భవించింది అన్నది మాత్రం వాస్తవం. గతేడాది డిసెంబర్లో చైనాలోని వూహాన్ లో వెలుగు చూసిన ఈ వైరస్ గురించి ఆ దేశం ప్రపంచాన్ని సరిగా అప్రమత్తం చేయలేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా చైనాకే వంత పాడటంతో మిగిలిన దేశాలు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం తీవ్ర మూల్యం చెల్లిస్తున్నాయి.

తాజాగా చైనా చేసిన పనికి సంబంధించి ఓ అంతర్జాతీయ టీవీ ఛానల్ కీలకమైన కథనం ప్రసారం చేసింది. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసే విషయంలో చైనా ఆరు రోజుల ఆలస్యం చేసిందని, దీంతో అప్పటికే అక్కడి నుంచి వివిధ దేశాలకు వైరస్ వెళ్లిపోయిందని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 30న చైనా డాక్టర్ లీ.. ఈ వైరస్ గురించి అక్కడివారిని అప్రమత్తం చేశారు. అయితే, ఆయన తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్నారనే కారణంతో లీ ని అరెస్టు చేశారు. అనంతరం జనవరి 9న చైనా వైద్య నిపుణులు ఈ వైరస్ ను ధ్రువీకరించారు. అయితే, ఇది అంత ప్రమాదకరం కాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని స్పష్టంచేశారు. డబ్ల్యూహెచ్ఓకి కూడా ఇదే చెప్పారు.

జనవరి 14న థాయ్ ల్యాండ్ లో కరోనా కేసు నమోదైంది. దీంతో ఈ వైరస్ ప్రమాదకరమైనదంటూ చైనా అంతర్గతంగా ప్రకటించింది. ఆ తర్వాత ఆరు రోజులకు ఈ వైరస్ తీవ్రత గురించి ప్రపంచానికి తెలియజేసింది. అలాకాకుండా ఆరు రోజుల ముందుగానే ప్రపంచాన్ని అప్రమత్తం చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ ఆరు రోజుల్లో వూహాన్ నుంచి చాలామంది ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రయాణించడంతో వైరస్ కూడా వారితోపాటే చైనా దాటేసింది.

ఇక జనవరి 23న వూహాన్ లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు. మరోవైపు అమెరికాలో జనవరి 21న తొలి కేసు నమోదు కాగా.. అధ్యక్షుడు ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. అదేమీ ప్రమాదకర వైరస్ కాదని, ఏప్రిల్ లో వచ్చే ఎండలకు తాళలేక కనుమరుగైపోతుందని ప్రకటించారు. ఓవైపు అమెరికాలో కేసులు పెరుగుతున్నా.. సరైన చర్యలు తీసుకోకుండా ఆరు వారాలు ఆలస్యం చేశారు. దీంతో అక్కడ కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో 17 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, మరణాలు లక్షకు చేరుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...