Switch to English

వలస కూలీల వేదన వర్ణణాతీతం.. ఎవరిదీ పాపం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

నెత్తిన మూట.. చంకలో బిడ్డ.. చేతిలో సంచి.. కాలినడకన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరికి పయనం.. మధ్యలో ఎన్నో అష్టకష్టాలు.. తీరా అన్నీ దాటుకుని సొంత రాష్ట్రానికి వచ్చినా అనుమతిస్తారో లేదో తెలియని పరిస్థితి.. ఇదీ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకూలీల దుస్థితి. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో ఉపాధి కోల్పోయిన వీరంతా.. కలో గంజో తాగి సొంతూళ్లోనే ఉందామనే భావనతో కాలినడకన ఇంటికి వెళ్లే సాహసానికి పూనుకున్నారు. మార్గమద్యంలో కొంతమంది అసువులు బాసినవారు కూడా ఉన్నారు. అసలు వీరికి ఇలాంటి దుస్థితి రావడానికి కారణమెవరు? మన పాలకులకు ముందు చూపు లేకపోవడమేనా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

భారత్ వంటి పెద్ద దేశంలో కోట్లాది మంది బతుకుతెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని పనులు చేసుకుంటుంటారు. అయితే, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో దేశం మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పేదలకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించినా.. అది రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అందింది. కానీ కోట్లాది మంది ఉన్న వలస కూలీల సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. అసలు వారికి సాయం చేయాలనే సంగతినే దాదాపుగా విస్మరించారు. దీంతో ఉంటున్న చోట పనులు లేకపోవడంతో పస్తులుండలేక ఇంటికి వెళ్లిపోదామని వేలాది మంది కాలినడక బయలుదేరారు.

నెలరోజులపాటు పాలకులు వారి బాధలు పట్టించుకోకుండా చివరకు వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లను ప్రవేశపెట్టారు. కానీ కోట్లాది మేర ఉన్న కార్మికులను తరలించడం అంత సులభమైన విషయం కాదనే సంగతి వెంటనే అర్థమైపోయింది. దీంతో వలస కార్మికుల తరలింపు మార్గదర్శకాల్లో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది. కేవలం లాక్ డౌన్ ముందు వేరే ప్రాంతాలకు వెళ్లి చిక్కుకుపోయినవారిని మాత్రమే తరలిస్తామని పేర్కొన్నారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే వారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీరి విషయంలో సానుకూలంగానే వ్యవహరించినా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చేతులెత్తేశాయి. ఇక సొంతూళ్లకు వెళ్లిన కార్మికులు మళ్లీ తిరిగి వస్తారా లేదా అనే మీమాంస కూడా పలువురిని వెంటాడుతోంది. ఒకవేళ వారు రాకుంటే నిర్మాణరంగం బాగా ప్రభావితమయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam). టాలీవుడ్ (Tollywood) చరిత్రలోనే ఈ సినిమా...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...