Switch to English

రాజధానిగా విశాఖ.. ఇప్పుడెందుకీ అత్యుత్సాహం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా మారాల్సిన కర్నూలు, కరోనా క్యాపిటల్‌గా మారిపోయింది. లెజిస్లేచర్‌ క్యాపిటల్‌ అంటోన్న అమరావతి కూడా కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. మరి, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాల్సి వున్న విశాఖ పరిస్థితేంటి.? అక్కడా కరోనా కేసులు బాగానే నమోదయ్యాయి. అయితే, రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే విశాఖ కాస్త బెటర్‌. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్‌ కేసులే లేకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ఊరందరిదీ ఓ దారి అయితే, ఉలిపిరికట్టది ఇంకోదారి.. అన్నట్టుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పరిస్థితి. హడావిడిగా రాజధానిని విశాఖకు తరలించేందుకు నానా రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ‘త్వరలో విశాఖకు రాజధాని వచ్చి తీరుతుంది.. దీన్ని ఎవడూ ఆపలేడు..’ అని ఈ మధ్యనే వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి మీసం మెలేసి, తొడగొట్టినంత పనిచేశారు. నిజానికి, విశాఖ రాజధాని వ్యవహారంలో విజయసాయి అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

కానీ, న్యాయస్థానంలో మాత్రం ప్రభుత్వం ‘అబ్బే, ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ చేయడంలేదు..’ అంటూ విన్నవించుకుంది రాజధాని తరలింపుకి సంబంధించిన కేసు విచారణలో. గతంలోనే న్యాయస్థానం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ‘స్టే’ విధించినా, వైఎస్‌ జగన్‌ సర్కార్‌, కోర్టు ఆదేశాల్ని పెడచెవిన పెడ్తోందన్న విమర్శలున్నాయి. రాష్ట్ర వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే, కొత్త రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదన అనేవి అర్థ రహితమైన విషయాలుగానే కన్పిస్తాయి. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనలు అందుకు భిన్నంగా వున్నాయి.

అమరావతి ప్రపంచస్థాయి నగరం అయ్యే అవకాశాలెంత.? అన్నది పక్కన పెడితే, రాజధానికి అవసరమైన సౌకర్యాలు కొంతమేర అక్కడ వున్నాయన్నది నిర్వివాదాంశం. ఏడాదిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమరావతి నుంచే పరిపాలన చేస్తోంది. అలాంటప్పుడు, కొత్త రాజధాని అవసరమేంటి.? కరోనా దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ఇంకా రాజధాని తరలింపు ఆలోచనలు చేయడమంటే, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నట్టు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...