Switch to English

రెడ్డిగారి ఉవాచ: బీజేపీ అదిష్టానానికి ‘కన్నం’ వేశారట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ప్రపంచమంతా కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే, ‘కరోనా రాజకీయాలతో’ టైంపాస్ చేస్తున్నారు వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈసారి ఆయన భారతీయ జనతా పార్టీని గట్టిగా కెలికేసి, చాలా చాలా గట్టిగానే గిల్లించుకుంటున్నారు కూడా.! ఇదేమి రాజకీయ పైత్యమోగానీ, విజయసాయిరెడ్డి విపరీత పోకడలు రాష్ట్ర ప్రజానీకానికి చిరాకు తెప్పిస్తున్నాయి. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ఆయన వ్యవహారశౖలి.

లేకపోతే, ‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్నారు.. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు’ అని ఇప్పుడు ఈ కరోనా సందర్భంలో విజయసాయిరెడ్డి చెప్పడమేంటి.? రాజధాని వ్యవహారాల గురించి మాట్లాడే సందర్భమా ఇది.? ఆ సంగతి పక్కన పెడితే, కన్నా లక్ష్మినారాయణతోపాటు తాజాగా బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన పురంధరీశ్వరిని కూడా ఇప్పుడు వివాదంలోకి లాగారు విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ ఎన్నికల ఖర్చుల కోసం కేంద్రం ఇచ్చిన సొమ్ముల్ని నొక్కేశారనీ, అందుకు తగ్గ ఆధారాలు తన దగ్గర వున్నాయని చెబుతున్నారీ వైసీపీ ఎంపీ.

రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి వుందా.? అన్న ప్రశ్న బీజేపీ నుంచి దూసుకొస్తోందంటే.. అదంతా విజయసాయి అత్యుత్సాహం కారణంగానే. అక్కడికేదో బీజేపీ అధిష్టానం, విజయసాయిరెడ్డి చేతుల మీదుగా కన్నా లక్ష్మినారాయణకీ, పురంధరీశ్వరికి ఎన్నికల ఫండ్‌ ఇప్పించినట్లుంది కదూ.! 20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారనే తన ఆరోపణలకు కట్టుబడి వున్నానని విజయసాయిరెడ్డి అంటున్నారు.

మరి, ఇదే మాట మీద నిలబడి, కాణిపాకం వినాయకుడి గుడిలో ‘ప్రమాణం’ చేస్తావా జైలు పక్షీ.. అని కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నిస్తే, ‘మీ అవినీతిపై నా దగ్గర ఆధారాలున్నాయి..’ అంటూ బుకాయిస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే కరోనా దెబ్బకి రాష్ట్రంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 700 మార్కు దాటేసి.. 1000 ఫిగర్‌ దిశగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడమంటే, శవాల దగ్గర పేలాలు ఏరుకోవడం కాక మరేమిటి.? ఈ నీఛ నికృష్ట రాజకీయాలే కదా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది.?

7 COMMENTS

  1. 800158 173099An intriguing discussion is price comment. I think which you need to write extra on this topic, it may not be a taboo subject but generally individuals are not enough to speak on such topics. To the next. Cheers 303978

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...