Switch to English

కరోనా రహిత తొలి రాష్ట్రంగా గోవా.. ఎలా సాధ్యమైంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రముఖ పర్యాటక రాష్ట్రమైన గోవా కరోనా రహితంగా మారింది. దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేని తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈనెల 3న అక్కడ చివరి పాజిటివ్ కేసు నమోదు కాగా, ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారణ అయినవారంతా కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. ఆ రాష్ట్రం ముందుచూపే ఇందుకు కారణమని చెప్పొచ్చు.

చిన్న రాష్ట్రమైన గోవా జనాభా 16 లక్షల కంటే తక్కువే. దేశంలో కరోనా కల్లోలం మొదలు కాగానే మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగానే గోవా మేల్కొంది. పర్యాటక ప్రాంతం కావడంతో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇక్కడకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు కాబట్టి, త్వరగా కరోనా సోకే ప్రమాదం ఉందని గ్రహించి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు అందరి కంటే ముందుగానే మొదలుపెట్టింది.

ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించడానికి ముందుగానే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కొన్ని చర్యలు చేపట్టారు. రోడ్డు పక్క దుకాణాలు మూయించివేయడం దగ్గర నుంచి ప్రజా రవాణాను పరిమితం చేయడం వంటి పలు లాక్ డౌన్ చర్యలు ముందుగానే తీసుకున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం మార్చి 25న గోవాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేశారు. ఏప్రిల్ 3న చివరి కేసు వెలుగు చూసింది.

మొత్తమ్మీద కరోనా లక్షణాలు కలిగిన, వారితో కాంటాక్టు ఉన్న 800 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఏప్రిల్ 15 నాటికి ఆరుగురు కోలుకుని ఇంటికి వెళ్లిపోగా.. ఆదివారం ఏడో వ్యక్తి కూడా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. దీంతో కరోనా కేసులు లేని తొలి రాష్ట్రంగా గోవా రికార్డు సృష్టించింది. దీంతో కేంద్రం నిర్ణయం మేరకు సోమవారం నుంచి లాక్ డౌన్ మినహాయింపులు వర్తింపజేస్తోంది.

అయితే, ప్రజలు భౌతిక దూరం పాటించే విషయలో కఠినంగానే వ్యవహరిస్తోంది. బైక్ పై ఒకరు మాత్రమే వెళ్లాలని, కారులో డ్రైవర్ కాకుండా మరో వ్యక్తికి మాత్రమే ప్రయాణించాలని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. పైగా కారులో రెండో వ్యక్తి డ్రైవర్ పక్క సీటులో కాకుండా తప్పనిసరిగా వెనుక సీటులోనే కూర్చోవాలని నిర్దేశిస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తున్నారు.

కరోనా రహిత తొలి రాష్ట్రంగా ఉన్న గోవాలో మళ్లీ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చూడాలనే లక్ష్యంతో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ముందుకెళ్తున్నారు. మరోవైపు తాజాగా మణిపూర్ సైతం కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది. ఇక్కడ రెండు పాజిటివ్ కేసులు రాగా, ఇరువురూ కోలుకున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...