Switch to English

మోడీ వర్సెస్ కెసిఆర్.. ఇద్దరు పట్టు వదలడం లేదు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ తెలంగాణలో దాదాపుగా 80శాతానికి పైగా సీట్లు గెలుచుకుంది. అదే హావాను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని అనుకున్న బీజేపీకి భంగపాటు ఎదురైనా సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో కెసిఆర్ షాక్ అయ్యారు. ముఖ్యంగా నిజామాబాద్ లో కెసిఆర్ తనయ కవిత పరాజయం పాలవడం అందరిని ఆందోళన కలిగించింది.

రాష్ట్రస్థాయి ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఈ విషయం కెసిఆర్ కు తెలుసు. కానీ, ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారని అనుకున్నారు. 17 స్థానాలకు గాను 16 చోట్ల విజకేతనం ఎగరేద్దామని అనుకుంటే కేవలం 9 చోట్ల మాత్రమే విజయం సాధించారు. అప్పటి నుంచి బీజేపీ వర్సెస్ తెరాస లా మారిపోయింది. కేంద్రం నిర్వహించే మీటింగ్ లలో కేసీఆర్ పాల్గొనడం లేదు. కొన్ని నెలల క్రితం నీతిఆయోగ్ మీటింగ్ లో కూడా కేసీఆర్ పాల్గొనకుండా తనయుడు కేటీఆర్ ను పంపించారు.

కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణాలో బీజేపీ చాపకింద నీరులా క్రమంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడమే కాకుండా, ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నిలలో బలమైన ప్రభావం చూపింది. ఇది కేసీఆర్ కు మింగుడు పడటం లేదు. ఎలాగైనా బీజేపీని ఎదగకుండా చూడాలని పథకాలు రచిస్తున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో సిఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దానికి అనుకూలంగా ఓటు వేసి కేంద్రానికి తమ నిరసన తెలియజేయాలన్నది కేసీఆర్ ప్లాన్. అటు బీజేపీపై ఎంతటి ఒత్తిడి వచ్చినా సిఏఏ పై వెనక్కి తగ్గేది లేదని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అనుకోవచ్చు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...