Switch to English

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు. ఆ సింపతీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. వైఎస్ జగన్ జైలుకు వెళ్ళడం, ఈ క్రమంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడం, వైఎస్ జగన్ కోసం జైలు వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, భారతి.. ఇలా రోడ్డు మీదనే కూర్చోవడం.. ఇవన్నీ అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఈ సింపతీనే కారణం. ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..’ అంటూ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అభ్యర్థించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఇందుకాయనకు ప్రజా సంకల్ప యాత్ర బాగా ఉపయోగపడింది.

మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సింపతీ అవసరమైంది. అధికార పీఠమెక్కి, రాజకీయ ప్రత్యర్థుల్ని అక్రమ కేసులతో ఓ వైపు వెంటాడుతూనే, ‘నేను అమాయకుడ్ని.. నా మీద అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు..’ అంటూ విపక్షాల మీదా, మీడియా మీద సైతం ఆయన నిందారోపణలు చేస్తున్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీస్ వ్యవస్థ సహా వివిధ వ్యవస్థల్ని వైఎస్ జగన్ ఎలా ఉపయోగించుకుంటున్నారో గత మూడేళ్ళుగా చూస్తూనే వున్నాం. రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియదు.. ప్రత్యేక హోదా రాదు, రైల్వే జోన్ హుళక్కయ్యేలా వుంది.. పోలవరం ప్రాజెక్టు పరిస్థితీ అయోమయమే.. ఇన్ని కీలక అంశాలు వుండగా, ‘దుష్ట చతుష్టయం.. నన్ను ఒంటరిని చేసి వేధిస్తోంది..’ అంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు ఓటర్ల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

టీడీపీ నిర్వీర్యమైపోయిందనే భావన ఓ వైపు వైసీపీ వ్యక్తం చేస్తూనే, ఇంకోపక్క ఆ టీడీపీ కుట్రలు చేస్తోందనడం ఎంతవరకు సబబు.? చంద్రబాబు సతీమణిపైనా, చంద్రబాబు కోడలిపైనా వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద జుగుప్సాకరమైన నిందారోపణలు చేస్తున్నది వైసీపీ, వైసీపీ అను‘కుల’ మీడియానే.

నిజానికి, వైసీపీ అధికారంలోకి వచ్చాక చాన్నాళ్ళపాటు టీడీపీ అనుకూల మీడియాగా చెప్పబడే ఈనాడు కొంత సంయమనం పాటించింది. కానీ, ఆ ఈనాడునీ వైఎస్ జగన్ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో, ఈనాడులో వైఎస్ జగన్ టార్గెట్‌గా కథనాలు మరింత ఘాటుగా షురూ అయ్యాయ్. ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా.!

వైఎస్ జగన్ సింపతీ కోరుకుంటున్నారు.. రాష్ట్ర ప్రజల్ని ఆ సింపతీ వేవ్‌లో బలి చేస్తున్నారు. రాష్ట్రమే నష్టపోయింది గడచిన మూడేళ్ళలో. ఏదీ రాజధాని.? అంటే ముఖ్యమంత్రి ఇప్పటికైనా సమాధానం చెప్పగలరా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...