కృష్ణంరాజు మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆయన మృతి చెందిన సమయంలోనే సొంత ఊరు మొగల్తూరు లో భారీ ఎత్తున సంస్మరణ సభ నిర్వహించాలని భావించారు. కాస్త ఆలస్యంగా సంస్మరణ సభ నేడు జరిగింది. సంస్మరణ సభ కోసం భారీ ఎత్తున వంటకాలను కృష్ణంరాజు కుటుంబ సభ్యులు చేయించారు. దాదాపు లక్ష మందికి పైగా భోజనాలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా ప్రభాస్ తన పెదనాన్నకు ఇష్టమైన వంటకాలను ఈ కార్యక్రమంలో చేయించారట. వెజ్ నాన్ వెజ్ కలిపి ఎన్నో వంటకాలు చేయించారు.
ఆ జాబితా ఇదిగో.. 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు. 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు. సంస్మరన సభలో ఈ స్థాయి వంటకాలు వడ్డించడం ఇదే ప్రథమం మరియు చివరిది అయ్యి ఉంటుందని జనాలు అనుకుంటూ ఉన్నారు.
198675 396984Hi, you used to write exceptional posts, but the last several posts have been kinda boring I miss your fantastic posts. Past few posts are just slightly bit out of track! 218031
260279 633954Hi there! I simply want to give a huge thumbs up for the great data you can have right here on this post. I will likely be coming once more to your weblog for far more soon. 752106
680776 622546Beneficial data. Fortunate me I discovered your internet web site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 202528