కృష్ణాజిల్లా విస్సన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో ముగ్గురిని హత్య చేయడం సంచలనంగా మారింది. వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు అవ్వడంతో పాటు వారు చిన్న చిరు వ్యాపారం చేసుకునే కుటుంబానికి చెందిన వారు. వారిని చంపేసి పొదల్లో పడేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మహిల మరియు యువతితో పాటు ఒక యువకుడు కూడా ఉన్నాడు. మృతులు అంతా కూడా నూజివీడు మండల కేంద్రం కొత్త ఈదర గ్రామానికి చెందిన వారుగా పోలీసులు నిర్థారించారు. వీరు సంచాన వ్యాపారం చేస్తూ పొట్ట పోసుకుంటున్నారు.
వీరిని ఎవరు హత్య చేసి ఉంటారు అనే విషయమై ప్రస్తుతం పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలంను సందర్శించారు. ఈ కేసు మిస్ట్రీని తేల్చేందుకు గాను స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లుగా ఉన్నతాధికారి పేర్కొన్నారు. త్వరలోనే ఈ కేసులో పురోగతి సాధిస్తామని పోలీసులు పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో పాటు వారి మొబైల్ డేటాను సేకరించి ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని చెప్తామని పోలీసులు అన్నారు.
295951 198026I appreciate you taking the time to create this post. It has been genuinely valuable to me surely. Value it. 683945
588234 291036The vacation delivers on offer are : believed a selection of some with the most selected and in addition budget-friendly global. Any of these lodgings tend to be extremely used along units may accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 886706
869519 833908Theres noticeably a bundle to discover out about this. I assume you made certain very good points in capabilities also. 239239