విశాఖపట్నం షిప్ యార్డ్లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదంలో పలువురు మృతి చెందిన విషయం తెల్సిందే. మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు పశ్చిమ్బంగా రాష్ట్రం ఖరగ్పూర్ నుండి నాగమణి మరియు ఆమె కుమారులు ఇద్దరు కోడళ్లు బయలుజేరారు. విశాఖ బయలుజేరిన వారు శ్రీకాకుళం జిల్లా జలంతర కోట వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టడం జరిగింది. ఆ ప్రమాదంలో డ్రైవర్తో పాటు నాగమణి మృతి చెందాడు.
సోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని జాయిన్ చేశారు. అప్పటికే నాగమణి మరియు డ్రైవర్ మృతి చెందగా ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందని వైధ్యులు పేర్కొన్నారు. నాగమణి కోడలు లావణ్య కూడా ఈ ప్రమాదంలో మృతి చెందింది. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయట పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నామన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఘటన స్థలంకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
563691 423605Dead written articles , Genuinely enjoyed reading . 57039
414378 103357Can you give me some ideas for piece of software writing? 722332
214831 946107very good post, i actually enjoy this web internet site, carry on it 596513
647721 807304I observe there is a lot of spam on this weblog. Do you want assist cleaning them up? I may help among classes! 21322
195379 287208It shows how you comprehend this subject. Added this page, is for much more. 8320