దేశంలో కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఏకంగా ప్రధాని మోదీనే టార్గెట్ అయ్యారు. ఈక్రమంలో ఓ ఛాయ్ వాలా మోదీపై నిరసనను వినూత్నంగా తెలియజేశాడు. ఆయనకు 100 రూపాయలు పంపించి.. గెడ్డం తీయించుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ అంశం విపరీతంగా వైరల్ అయింది. మహారాష్ట్రలోని బారామతికి చెందిన చాయ్ వాలా అనిల్ మోరే ఈ నగదు పంపిస్తూ ఓ లేఖను కూడా జత చేశాడు.
దేశంలోని అసంఘటిత కార్మికులు 15 నెలలుగా పడుతున్న ఇబ్బందులను ఇలా తెలియజేశాడు. `మోదీ గడ్డం పెంచుతున్నారు.. ఇకపై ఆయన దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలి. ప్రజలకు త్వరగా టీకాలు వేయించేలా చర్యలు తీసుకోవాలి. నాకు ప్రధాని మోదీ అంటే గౌరవం. నేను దాచుకున్న డబ్బుల్లో 100 పంపుతున్నాను. దానితో ఆయన గెడ్డం గీయించుకోవాలి. మోదీని అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఇలా చేశాన`ని మోరే తెలిపారు.
826701 238547Fantastic post, I conceive blog owners ought to acquire a good deal from this internet weblog its real user pleasant. 798176
550139 83815a whole lot lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 658597
918184 68178Xanax (Alprazolam) is used to treat anxiety disorders and panic attacks. Alprazolam is in a class of 812479