ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన వ్యక్తి తన భార్య తప్పి పోయింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి మూడు నాలుగు రోజులు విచారణ జరిపిన తర్వాత వారికి సూట్ కేసులో ముక్కలుగా ఉన్న ఒక డెడ్ బాడీ గుర్తించారు. ముక్కలుగా ఉండటంతో ఆ డెడ్ బాడీని మిస్ అయిన వివాహితదిగా పోలీసులు భావించారు. ఆమె కుటుంబ సభ్యులు మరియు భర్త కూడా ఆ శవం ఆమెదే అనుకున్నారు. దాంతో రెండు మూడు రోజులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆమె జ్ఞాపకాల్లో నుండి బయట పడుతున్న సమయంలో అనూహ్యంగా ఆమె మళ్లీ వచ్చింది.
సూట్ కేసులో దొరికింది మరెవ్వరి శవమో అని పోలీసులు నిర్థారించారు. ఆమెను భర్త అదనపు కట్నం కోసం వేదిస్తున్న నేపథ్యంలో అతడికి బుద్ది చెప్పేందుకు కొన్ని రోజులు దూరంగా ఉన్నట్లుగా చెప్పింది. ఇది ఇలా జరుగుతున్న సంగతి నాకు తెలియదు అంది. నేను క్షేమంగా ఉన్నాను అంటూ పోలీసులకు ఆమె చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులు షాక్ తో పాటు ఆనందంలో కూడా మునిగి పోయారు. అయితే సూట్ కేసులో దొరికిన శవం ఎవరిది అంటూ పోలీసులు ఎంక్వౌరీ చేయడం మొదలు పెట్టారు.
390798 383115Great post, thanks so much for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 62297
974640 878595Very efficiently written story. It is going to be beneficial to anybody who employess it, including me. Keep up the good work – canr wait to read a lot more posts. 149982
127860 695977This internet web site could be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will undoubtedly discover it. 437010