సీఎం కార్యాలయంలో మార్పులకు శ్రీకారం చుట్టారు సీం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకూ సీఎంఓ బాధ్యతలు చూసిన అజేయ్ కల్లాం, పీవీ రమేశ్, జె.మురళి లను తప్పించారు. వారి స్థానంలోకి కొత్తగా ప్రవీణ్ ప్రకాశ్, సాల్మన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలను ఆ బాద్యతల నుంచి తప్పించారు. వీరి స్థానంలో ముగ్గురు అధికారులకు ఆయా శాఖల బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రవీణ్ ప్రకాష్ కు.. జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్ బాధ్యతలు అప్పగించారు. సాల్మన్ ఆరోఖ్య రాజ్ కు.. రవాణ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖల బాధ్యతలు అప్పగించారు. ధనుంజయ్ రెడ్డికి.. జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ బాధ్యతలు అప్పగించారు.
238911 81542Just a smiling visitor here to share the enjoy (:, btw outstanding layout. 643912
476844 619853I believe that a simple and unassuming manner of life is best for everybody, very best both for the body and the mind. 157909