తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ దీక్ష లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ తీరును ఏమాత్రం ఉపేక్షించకూడదు అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చి ఈ దీక్షను మొదలు పెట్టారు.
చంద్రబాబు నాయుడు దీక్షకు పోటీ అన్నట్లుగా వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు కూడా కౌంటర్ దీక్షలు చేపట్టబోతున్నట్లుగా ప్రకటించారు. రేపు ఎల్లుండి అన్ని నియోజక వర్గాల్లో కూడా వైకాపా నాయకులు జనాగ్రహ దీక్షలు నిర్వహించి తెలుగు దేశం పార్టీ యొక్క కుటిల బుద్దిని.. వారిపై జనాల్లో ఉన్న కోపాన్ని కూడా తెలిజేసేందుకు ఈ దీక్షలు చేయబోతున్నట్లుగా ఈ సందర్బంగా వైకాపా నాయకుడు సజ్జల పేర్కొన్నాడు. రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా వైకాపా దీక్షలు చేపట్టబోతున్నాయి.
599307 232965I really love the theme on your website, I run a internet website , and i would adore to use this theme. Is it a totally free style, or is it custom? 806286
432595 16512Some truly good stuff on this internet web site , I like it. 909286