తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా కీలక నేత అయిన రాజ్ కుమార్ కన్నమూశారు. బొమ్మన బ్రదర్స్ అధినేత అయిన రాజ్ కుమార్ మృతితో జిల్లా వైకాపా శ్రేణులు శోఖంలో మునిగి పోయాయి. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నిన్న ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన మృతి చెందగా స్వస్థలం అయిన రాజమండ్రికి తీసుకు వెళ్లడం జరిగింది. రాజ్ కుమార్ మృతికి సంతాపంగా రాజమండ్రిలోని షాప్స్ ను నేడు స్వచ్చంగా మూసి వేయడం జరిగింది. 2014లో వైకాపా తరపున రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. ఓటమి చెందినా కూడా పార్టీలో మంచి బలం పెంచుకున్నారు. ఒక వైపు వ్యాపారాలు చూసుకుంటూ ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు.
301375 736119Yeah bookmaking this wasnt a bad conclusion wonderful post! . 932933
612007 609171Totally composed content material , Genuinely enjoyed examining . 224506
19445 922786Hello Guru, what entice you to post an post. This article was very intriguing, specifically since I was searching for thoughts on this topic last Thursday. 51833
301362 579638I as nicely believe thence , perfectly pent post! . 403774
74722 728881this is really intriguing. thanks for that. we need to have a lot more internet sites like this. i commend you on your wonderful content material and excellent topic choices. 431820