Switch to English

ఆ వైసీపీ ఎంపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులపై దాడి జరిగిందంటూ పలువురు జనసేన నేతలు, కార్యకర్తల మీద ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. అక్కడ దాడి జరిగిందా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఒకవేళ దాడి జరిగినా, ఎవరు చేశారన్నదానిపై స్పష్టత లేదు. ఇంతవరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా, వెబ్ మీడియా.. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ఫొటోలూ రాలేదు దాడికి సంబంధించి.

కానీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మంత్రులు నేరుగా, ‘ఎవడ్నీ వదిలేది లేదు..’ అంటూ హెచ్చరికలు జారీ చేయడం, అందుకు అనుగుణంగా పోలీసులు కేసులు నమోదు చేయడం రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది.

ఇదిలా వుంటే, రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే కొన్ని చోట్ల అమరావతి రైతులపై దాడులు జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వచ్చేసరికి పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా తయారైంది. రాజమండ్రిలో ఏకంగా ఎంపీ భరత్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడిన వైనం మీడియాలో స్పష్టంగా కనిపిస్తూనే వుంది.

మరి, విశాఖలో హత్యాయత్నం కేసులు నమోదైనట్లుగా.. రాజమండ్రిలో ఎందుకు హత్యాయత్నం కేసులు నమోదు కాలేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. మంత్రులపై దాడి జరిగిందో లేదో తెలియదు.. కానీ, అధికార పార్టీ ఆదేశాలతో ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదైపోయాయ్. అది విశాఖ వ్యవహారం.

రాజమండ్రి దగ్గరకొచ్చేసరికి అధికార పార్టీ నేత స్వయంగా దాడులకు నాయకత్వం వహిస్తే.. ఇక్కడ కేసులు నమోదు కాలేదు. ఇదీ బులుగు ఖాకీ రాజకీయం.. అని జనం చర్చించుకుంటున్నారు.

ఇందుకే, పోలీసు వ్యవస్థ ఇలా వుండబట్టే.. అధికార పార్టీ కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తుండడంతోనే అధికార పార్టీ నాయకులు విచ్చలవిడితనానికి అలవాటుపడ్డారు. మంత్రుల ఇళ్ళు తగలబెట్టేస్థాయికి.. హత్యలు చేసే స్థాయికి దిగజారిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతే. ఈ రాజకీయం ఇంతే.! ఈ పోలీసు వ్యవస్థా ఇంతే.! పైగా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో విపక్షాలపై రాజకీయ విమర్శలు చేస్తుంటారు.. తమ పార్టీకి చెందిన నేతలు పాటించని నీతుల గురించి ప్రజలకు పాఠాలు చెబుతుంటారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...