ఓరి దేవుడా మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే రొమాంటిక్ డ్రామా

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,675FansLike
57,764FollowersFollow
Movie ఓరి దేవుడా
Star Cast దగ్గుబాటి వెంకటేష్, విశ్వక్ సేన్
Director అశ్వత్ మరిముత్తు
Producer ప్రసాద్ వి పొట్లూరి
Music లియోన్ జేమ్స్
Run Time 2 గం 27 నిమి
Release 21 అక్టోబర్, 2022

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా. తమిళ చిత్రం ఓ మై కడవులే కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

ఓరి దేవుడా కథ మొత్తం అజయ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అజయ్, అను బెస్ట్ ఫ్రెండ్స్. కొన్నాళ్ల తర్వాత అను, అజయ్ కు ప్రపోజ్ చేస్తుంది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే సంవత్సరం తర్వాత డివోర్స్ కు అప్లై చేస్తారు. అయితే కోర్టులో ఏం జరుగుతుంది అనేది ఒక అజ్ఞాత వ్యక్తి అజయ్ కు చెప్తాడు.

ఆశ్చర్యపోయిన అజయ్ ఈసారి ఏం చేస్తాడు? అసలు ఆ అజ్ఞాతవ్యక్తికి జరగబోయేది ముందే ఎలా తెలుస్తుంది? ఇంతకీ అజయ్, అనుల డివోర్స్ ఏమైంది?

నటీనటులు:

ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ కు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎమోషనల్ సీన్స్ లో విశ్వక్ చాలా బాగా చేసాడు. మొత్తం చిత్రాన్ని తన భుజాలపై మోసాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ మిథిలా పాల్కర్ కూడా చాలా బాగా చేసింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

ఇక వెంకటేష్, రాహుల్ రామకృష్ణ పాత్రలు ఎప్పుడూ తెరపై కనిపించినా ఎంటర్టైన్ చేస్తాయి. వెంకటేష్ ఎప్పటిలానే ఫోకస్ తన మీద నుండి పోకుండా ఉంచాడు. రాహుల్ కూడా బాగా చేసాడు.

సాంకేతిక నిపుణులు:

ఇదేమి పూర్తిగా కొత్త కథ కాదు, కాకపోతే రచయిత కమ్ దర్శకుడు అశ్వత్ మరిముత్తు స్క్రీన్ ప్లే ను రెఫ్రెషింగ్ గా రాసుకోగలిగాడు. కథను నాన్-లినియర్ స్టైల్ లో చెప్పడం బాగుంది. ఇక దర్శకుడిగా కూడా అశ్వత్ రాణించాడు. ఎమోషన్స్ ను సరిగ్గా స్క్రీన్ పైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.

సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. ప్రతీ ఫ్రేమ్ కూడా అవుట్ స్టాండింగ్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉంది. ఇక నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

ప్లస్ పాయింట్స్:

  • సినిమాటోగ్రఫీ
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • నటీనటుల పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్:

  • మీరా, అజయ్ లవ్ ట్రాక్
  • సెకండ్ హాఫ్ లో డ్రామా

చివరిగా:

ఓరి దేవుడా మొత్తానికి పర్వాలేదనిపించే రొమాంటిక్ డ్రామా. సినిమా మెజారిటీ భాగం సాఫీగా ఎటువంటి ఇష్యూ లేకుండా సాగిపోతుంది. అయితే చిత్రం అక్కడక్కడా ట్రాక్ తప్పుతున్న ఫీలింగ్ ఇస్తుంది. ఇక ఎమోషనల్ డెప్త్ లేకపోవడం కూడా మైనస్ అనే చెప్పాలి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

633 COMMENTS

సినిమా

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

రాజకీయం

కూటమి విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. టీడీపీ కేడర్‌కు లోకేష్ పిలుపు

అమరావతి: గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేయడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. ఈనెల...

25 ఏళ్లకే 23 కేసులు.. అదృశ్యమైన పిల్లా సాయి వెనుక సంచలన క్రిమినల్ చరిత్ర!

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అదృశ్యమైన యువకుడు పిల్లా సాయి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై కొన్ని వర్గాలు కుల కోణంలో కథనాలు ప్రచురిస్తుండగా, మరోవైపు అతనికి సంబంధించిన...

జులైలో తల్లికి వందనం.. లోకేష్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి...

గోదావరి క్లీన్ మిషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ గోదావరి క్లీన్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక మద్దతు ప్రకటించింది. గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రత్యేక...

లోకేష్ ప్రజాదర్బార్‌లో వెల్లువెత్తిన వినతులు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 90వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన...

ఎక్కువ చదివినవి

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

జులైలో తల్లికి వందనం.. లోకేష్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి...

Chiranjeevi: ‘ఆయన తెలుగు సినిమా భీష్మాచార్యుడు’.. ‘సింగ్ గీతం’కు చిరంజీవి ప్రశంస

Chiranjeevi: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా భీష్మాచార్యుడిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సింగ్ గీతం’. మరో స్టార్ డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ...

మహేష్ బాబు ప్రశంసలతో ‘రావు బహదూర్’ టీజర్.. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘రావు బహదూర్’ టీజర్ తాజాగా విడుదలై సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘సి/ఓ కంచరపాలెం’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న...

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం.. అయిదు కీలక తీర్మానాలకు ఆమోదం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశంలో ఐదు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది....