Switch to English

Vizag Steel Plant: ప్రస్తుతానికి NO..! స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి వ్యాఖ్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,843FansLike
57,764FollowersFollow

Vizag Steel Plant: ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందా..? కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే (faggan singh kulaste) వ్యాఖ్యలు ఇదే నిరూపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటుపరంపై ముందుకు వెళ్లడంలేదని కీలక ప్రకటన చేశారు. విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

‘ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ను బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. స్టీల్ ప్లాంట్లో కొత్త విభాగాలు కూడా ప్రారంభిస్తున్నాం. ముడిసరుకు లభించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. ప్లాంట్ పూర్తిస్థాయి సామర్ధ్యంలో పని చేసేలా చూస్తున్నాం. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, అధికారులు, కార్మికులతో చర్చిస్తున్నా’మని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) బిడ్డింగ్ లో తెలంగాణ (Telangana) పాల్గొనడం ఓ ఎత్తుగడగా అభివర్ణించారు. కొంతకాలంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర సహాయక మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

3 COMMENTS

సినిమా

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

జస్ట్ ఆస్కింగ్: కడప జిల్లాకి వైఎస్సార్ పేరెందుకు.?

ఇప్పటిదాకా వైఎస్సార్ జిల్లా.! ఇకపై వైఎస్సార్ కడప జిల్లా.! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కడప జిల్లాకి...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత అక్కడే మరో...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది: చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు సన్మానించిన సంగతి తెలిసిందే. ఇంతటి సన్మానం...

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం

టాలీవుడ్ లో చాలా అసోసియేషన్లు ఉన్నాయి. అందులో తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ కూడా ఉంది. తాజాగా ఈ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్...