టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన పెను భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు దేశాల్లో కలిపి 4500మందికి పైగానే మృతిచెందారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. 20వేల మందికి పైగా క్షతగాత్రులు మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
టర్కీలో 5600లకు పైగా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిధిలాల కింద చిక్కకున్నవారి ఆర్తనాదాలు.. ప్రమాదం నుంచి బయటపడిన వారు తమవారి కోసం రోదిస్తున్న తీరు ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. హతాయ్ ఎయిర్ పోర్టులో రన్ వే మధ్యకు చీలిపోవడంతో విమానాల రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు భారత్ తో సహా ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాలను ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి.
ఈరోజు ఉదయం మందులు, డ్రిల్లింగ్ యంత్రాలు వంటి సహాయక సామగ్రి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్, సహాయక బృందాలతో కూడిన విమానాన్ని టర్కీకి పంపించింది భారత్. పేకమేడల్లా నిలువునా కూలిపోతున్న భవనాలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న ప్రజలకు సంబంధించిన వీడియోలు విపత్తు తీవ్రతకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
187062 523062Maintain websiteing stuff like this I in fact am fond of it 353621
85637 209619Its nearly impossible to discover knowledgeable men and women during this topic, nonetheless you sound like do you know what youre discussing! Thanks 219540
563008 458988Spot ill carry on with this write-up, I truly feel this site requirements a terrific deal more consideration. Ill oftimes be once much more to see far much more, a lot of thanks that information. 52525