ఏపీ విభజనపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ను కలిసి టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, సురేశ్ రెడ్డి, లింగయ్య యాదవ్ ప్రివిలేజ్ నోటీసు అందజేశారు. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిలబడి నిరసన తెలిపారు. ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు ఎంపీ కేశవరావు రాజ్యసభలో వెల్లడించారు. నిరసన తెలుపుతున్న సభ్యులను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ వారించారు. సభలో గొడవ చేయడం తగదన్నారు. నోటీసును ఛైర్మన్ పరిశీలనకు పంపామని, సంయమనం పాటించాలని సూచించారు.
మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తోసహా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని మంత్రి కేటీఆర్ అన్నారు.
900828 913472Very educating story, saved your website for hopes to read a lot more! 11561
178219 82771Woh Everybody loves you , bookmarked ! My partner and i take issue within your last point. 64403
Good day, nice web-site you’ve at this time there. [url=http://hopeshare.or.kr/bbs/board.php?bo_table=free&wr_id=128208]indicación de venta de sitagliptin en Ecuador[/url]
439981 325358thaibaccarat dot com could be the very best web site to study casino games : like baccarat, poker, blackjack and roulette casino 740523