దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలుగు సినిమాపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. క్రమంగా సినిమాల రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. మరోవైపు కరోనా తీవ్రతతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్ ల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీ నియమాన్ని అమలుచేస్తారని తెలుస్తోంది. ఏప్రిల్15 నుంచి 30వ తేదీ వరకూ ఈ నిబంధన అమల్లో ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
లవ్ స్టోరీ.. ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా.. మే 13 రంజాన్ సందర్భంగా విడుదల కానుంది.
టక్ జగదీశ్.. ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా మే1న విడుదల అని తెలుస్తోంది.
ఆచార్య.. మే13న విడుదల అని అనౌన్స్ చేశారు. కానీ.. ఆగష్టు 13న విడుదల చేస్తారని తెలుస్తోంది.
పుష్ప.. ఆగష్టు 13న విడుదల అని అనౌన్స్ చేశారు. అక్టోబర్ లో దసరాకు రిలీజ్ అని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్.. అక్టోబర్ 13న విడుదల అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా వాయిదా పడేలా ఉంది.
233585 924133Excellent post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the top sequence of my past and your content kind of reminded me of that period of my life. Cheers 642684
463754 553370Hi. Thank you for creating this site . I m working on betting online niche and have located this internet site using search on bing . Is going to be certain to appear much more of your content . Gracias , see ya. :S 241281