రాష్ట్రంలో నాటు సారా, జె బ్రాండ్ మద్యాన్ని నిషేధించాలంటూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఉద్యమించాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలిలో చేస్తున్న పోరాటానికి వారు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. కల్తీసారాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని మండిపడ్డారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల సొమ్మును సీఎం జగన్ దోచేస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లూరు, విజయనగరం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో నిరసనలు చేపట్టారు.
మరోవైపు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సైతం మద్యం అమ్మకాలపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా జగన్ రెడ్డి గారు? అబద్ధాలే శ్వాసగా బ్రతికేస్తున్నారు..! జంగారెడ్డిగూడెంలో నాటు సారా కాస్తారా.. అని అమాయకంగా అడిగారు. మీ సొంతూరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి. ఏడాదిలో 300 కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో లెక్కలకు అంతే లేదు. దీనికేం సమాధానం చెపుతారు..?’ అని అన్నారు.
This is a topic that is close to my heart… Thank you!
Where are your contact details though?
9955 463354This is a excellent topic to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont believe this would be the top to submit though. Ill take a look about your internet site though and submit something else. 74509
967791 50569just couldnt leave your internet web site before suggesting that I genuinely loved the normal data a person provide for your visitors? Is gonna be once more ceaselessly to check up on new posts 85630