Switch to English

గల్లీలో పరువు పాయె, ఢిల్లీలోనూ ఆంధ్రప్రదేశ్ పరువు తీసెయ్యాలె.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు.? ఒకర్ని మించి ఇంకొకరు.. రాజకీయాల్ని భ్రష్టు పట్టించేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నది నిర్వివాదాంశం.

టీడీపీ నేత పట్టాభి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకన్నా దారుణమైన, హేయమైన వ్యాఖ్యల్ని టీడీపీకి చెందిన చాలామంది నేతలు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద చేశారు. టీడీపీ నేతలవీ బూతులే, వైసీపీ నేతలవీ బూతులే.. కానీ, వైసీపీ నేతలవే బూతులని టీడీపీ, టీడీపీ నేతలవే బూతులని వైసీపీ.. చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి.

వ్యవహారం ముదిరి పాకాన పడి, దాడుల వరకూ వెళ్ళింది. వాస్తవానికి, అధికార పార్టీ ఇంతలా దిగజారిపోవడం ఇదే కొత్త కాదు. టీడీపీతోపాటు వైసీపీ, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ.. ఇక్కడ బాధిత పార్టీల కిందనే లెక్క. సేమ్ టు సేమ్ టీడీపీ వల్ల కూడా మిగతా పార్టీలు బాధిత పార్టీలుగా మారిన సందర్భాలున్నాయి.

టీడీపీ, వైసీపీ కలిసికట్టుగా ఓ అవగాహనతో రాష్ట్రం పరువుని బజార్న పడేశాయి. రాష్ట్ర ప్రజల దృష్టిలో పలచనైపోయాయ్. ఇది చాలదన్నట్టు, రాష్ట్రం పరువుని ఢిల్లీలో కూడా తీసెయ్యాలన్న కోణంలో రెండు పార్టీలూ పోటా పోటీగా ఢిల్లీ యాత్రలకు సిద్ధమవుతున్నాయట. టీడీపీ గుర్తింపుని రద్దు చేయాలని వైసీపీ, వైసీపీ గుర్తింపుని రద్దు చేయాలని టీడీపీ.. కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తాయట.

కేంద్ర మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి తదితరులకు ఫిర్యాదు చేసేందుకు ఇరు పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఏమని ఫిర్యాదు చేస్తారు.? ఏమని చెబుతారు.? తాము నిస్సిగ్గుగా వాడిన బూతు తిట్లను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరిస్తారా.? తాము చేస్తున్న నీఛ రాజకీయాల గురించి ఢిల్లీ స్థాయిలో ఘనంగా చెప్పుకుంటారా.?

గల్లీలో పోయిన పరువు.. ఢిల్లీలో కూడా వుండకూడదన్న కోణంలో.. టీడీపీ, వైసీపీ.. ఓ ఖచ్చితమైన వ్యూహంతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...