తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రయాణిస్తున్న కారుపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేయడం కలకలం సృష్టించింది. మాజీ మంత్రి కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో అక్కడకు పరిశీలించేందుకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. జి కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైకాపా వర్గీయులు మంత్రి దేవినేనిని అడ్డుకున్నారు.
వాహనం చుట్టు ముట్టి దాడికి దిగారు. రాళ్లు రువ్వడంతో మాజీ మంత్రి కారు అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో దేవినేనికి ఎలాంటి గాయం కాలేదు. ఈ దాడిని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు చేశారంటూ దేవినేని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ మరియు వైకాపా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సర్దుమనిగేలా చేశారు.
593214 706488Hey there! Nice stuff, please maintain me posted when you post something like this! 407861
122880 995137This internet page is known as a stroll-by for all the info you wished about this and didnt know who to ask. Glimpse correct here, and youll positively discover it. 844269