Switch to English

ప్రత్యేక హోదా.. ఇంకో మూడు సార్లు అడిగేస్తే సరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రత్యేక హోదా అంటే మరీ వెటకారం అయిపోయింది రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకి. తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగింది ప్రత్యేక హోదా కోసమే. నరేంద్ర మోడీ, ప్రధాని అవకముందు తిరుపతి వేదికగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత మాట మార్చారు. అయినా, టీడీపీ – బీజేపీతో నాలుగేళ్ళు రాజకీయ సంసారం చేసింది, చివరి సంవత్సరంలో విడాకులు తీసుకుంది.

అప్పట్లో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేసిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక.. ‘అడుగుతూనే వుంటాం..’ అని చెబుతున్నారు ప్రత్యేక హోదా కోసం. రెండేళ్ళు ఎలాగోలా గడిపేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి హోదాలో. మిగిలిన మూడేళ్ళలో వీలు చిక్కినప్పుడల్లా ప్రధానిని ప్రత్యేక హోదా అడిగేసి, ‘మమ’ అనిపించేస్తారు.

ఎటూ బులుగు మీడియా, ‘జగన్ మాటంటే మాటే.. ప్రత్యేక హోదా కోసం జగన్ చూపిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు..’ అంటూ భజన చేస్తుందనుకోండి.. అది వేరే విషయం. అడగాలి, అడుగుతూనే వుండాలి. ఏడాది అడిగారు.. రెండో ఏడాది కూడా అడుగుతూనే వున్నారు. ఎన్నాళ్ళిలా ‘అడగడంతోనే సరిపెడతారు.?’ అన్న విషయమై జనం ఆశ్చర్యపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు. కేంద్రం మెడలు వంచేదెప్పుడు.? అది చేతకానప్పుడు ఎన్నికల ప్రచారంలో ‘వంచేస్తాం’ అంటూ ప్రగల్భాలు పలికిందెందుకు.? అని జనం నిలదీయకపోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థతి.

ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యకే ప్యాకేజీ రాలేదు. రాజధాని లేదు, స్టీలు ప్లాంటు, పోర్టు, పోలవరం.. ఇలా అన్నిటిలోనూ రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యే చూపిస్తోంది. ఇదంతా చాలదన్నట్టు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటోంది. టీడీపీ – వైసీపీ మాత్రం ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకుంటూ టైమ్ పాస్ చేసేస్తుండడం గమనార్హం. ఈ రెండు ప్రధాన పార్టీలూ ఒక్కతాటిపైకొచ్చి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే, రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. కానీ, అలా చేస్తే.. ముందుగా తమ ముఖ చిత్రాలు మారిపోతాయేమోనన్నది ఆ రెండు పార్టీల అధినేతల ఆవేదన. అదీ అసలు సంగతి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....