నీతి అయోగ్ పాలక మండలి 6వ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఆ సందర్బంగా ప్రధాని మరియు కేంద్ర మంత్రులు మరియు పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చర్చించారు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల గురించి చర్చించడంతో పాటు ఆర్ధిక పరమైన ఇబ్బందులను గురించి సీఎం లతో ప్రధాని మోడీ చర్చించారు. ఈ సమావేశంలో మరో సారి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీని అడిగారు.
రాష్ట్రం కష్టాల్లో ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ సమయంలో రాష్ట్రం ను ఆదుకోలేరు అంటూ విజ్ఞప్తి చేశాడు. విభజన కారణంగా చాలా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటే ప్రత్యేక హోదా మినహా మరే మార్గం లేదని జగన్ అన్నారు. తయారీ రంగంలో ఉన్న భారీ పన్నుల కారణంగా కొత్త కంపెనీలు పెట్టుబడులకు రావడం లేదు. అందుకే ప్రత్యేక హోదా విషయమై మరోసారి ప్రధానిని సీఎం జగన్ అడిగారు. పంటల ఉత్పత్తికి ఖర్చులు తగ్గించడంతో పాటు తక్కువ రేటుకు ఎరువులు మరియు పురుగు మందులు తక్కువ రేటుకు వచ్చేలా చేయాలని కూడా జగన్ ఈ సందర్బంగా మోడీకి సూచించారు.
736675 144065Terrific paintings! That may be the type of details that are meant to be shared about the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on over and consult with my website . Thank you =) 51263
730496 29435Maintain in touch whilst functioning from your own home office with out all of the hassle of purchasing or procurment costly office equipment. Debtors are allowed to apply with their a bad credit score background whenever. 48024