సౌత్ స్టార్ బ్యూటీ నయనతార ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ తన స్పీడును ఏమాత్రం తగ్గించలేదు. పెళ్లయినా కూడా ఈ బ్యూటీ సినిమాలను కంటిన్యూ చేస్తుండటంతో అభిమానులు అవాక్కవుతున్నారు. అయితే ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు తల్లి అయ్యింది ఈ స్టార్ హీరోయిన్.
కాగా, తాజాగా నయనతార గురించి, ఆమె ప్రైవేట్ పార్ట్స్ గురించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లయినా కూడా ఇలా బరితెగించడమేమిటి అంటూ ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే నయన్పై ఇలా పిచ్చి కామెంట్స్తో రెచ్చిపోతున్న వారిపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా ఫైర్ అయ్యింది.
నయనతారపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నవారి ఇళ్లల్లో ఆడవారు తమ కూతుళ్లకు ఇంట్లో కూడా పూర్తిగా బట్టలు వేసుకుని కప్పేలా చేయాలని.. అసలు ఇలాంటి వారు తమ తల్లి దగ్గర పాలు తాగారా లేదా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది. ప్రస్తుతం చిన్మయి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్గా మారాయి.
979869 285588Some truly marvelous function on behalf with the owner of this internet website , dead fantastic articles . 506029
With thanks for sharing this terrific website. [url=http://the-good.kr/bbs/board.php?bo_table=free&wr_id=706342]online verkoop van panalene[/url]