Switch to English

Samantha : ఆ సమయం వచ్చేసింది : సమంత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,766FansLike
57,764FollowersFollow

Samantha : స్టార్‌ హీరోయిన్‌ సమంత గత ఏడాది కాలంగా షూటింగ్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. అనారోగ్య కారణం మరియు వరుసగా పని అవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అన్నట్లుగానే గత ఏడాది నుంచి ఏ సినిమాను కూడా చేయలేదు.

గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఎట్టకేలకు షూటింగ్‌ ను మొదలు పెట్టింది. చాలా రోజులుగా చాలా మంది ఎప్పుడు షూటింగ్‌ మొదలు పెట్టబోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఆ సమయం వచ్చేసింది అంటూ సమంత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

ఇన్ని రోజుల బ్రేక్ తర్వాత సమంత షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే సమంత కొత్త సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా సమంత సిటాడెల్ వెబ్‌ సిరీస్ తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాబోయే రోజుల్లో సమంత ఫ్యాన్స్ కి కన్నుల పండుగ ఖాయం. తాజాగా మొదలు పెట్టిన సినిమా ఏ భాషలో అనేది మాత్రం సమంత క్లారిటీ ఇవ్వలేదు.

సినిమా

ఓటీటీలో రాబిన్ హుడ్ కు 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌..

నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్ ఓటీటీలో దూసుకుపోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ...

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి...

రాజ్ తో రిలేషన్ బయట పెట్టేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే...

Jr Ntr: ఆ మహానుభావుడి బయోపిక్ లో ఎన్టీఆర్..! రాజమౌళి దర్శకుడు.....

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారా? ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ వీరి కలయికలో రానుందా..? అంటే ఔనంటోంది బాలీవుడ్ మీడియా. దీనిపై...

రాజకీయం

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

ఎక్కువ చదివినవి

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

ఇండియా, పాక్ యుద్ధం.. సమంత శుభం సక్సెస్ మీట్ క్యాన్సిల్..!

ఇండియా, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దాయాది పాకిస్థాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్...

‘P-4″ పాలసీపై విషం.. వైసీపీ సానుకూల మీడియా ఉన్మాదం

కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే "P-4". మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది....

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...