భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. బెంగళూరులోని ఎన్ సీఏలో జరిగిన ఫిట్ నెస్ పరీక్షలో రోహిత్ పాసయ్యాడు. దీంతో త్వరలో రోహిత్ ఆస్ట్రేలియాకు పయనమయ్యే అవకాశం ఉంది. అక్కడకు వెళ్లిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో రోహిత్ జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మొదటి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ తిరిగి రానున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లడం కీలకంగా మారింది.
ఐపీఎల్ 13వ సీజన్ సందర్భంగా రోహిత్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో.. ఆస్ట్రేలియాతో సిరీస్ కు రోహిత్ ను ఎంపిక చేయలేదు. అయితే.. రోహిత్ ప్లేఆఫ్స్, ఫైనల్స్ లో అద్భుతంగా ఆడి ముంబయ్ ను విజేతగా నిలిపాడు. దీంతో రోహిత్ ను ఆస్ట్రేలియా సిరీస్ కు రోహిత్ ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. స్పందించిన బీసీసీఐ ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక చేసింది.
416534 955536Thank you a great deal for sharing this with all individuals you actually recognize what youre speaking about! Bookmarked. Please additionally talk over with my web internet site =). We could have a hyperlink alternate arrangement among us! 149227