భారతదేశంలోనే అగ్రశేణి వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్లో విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయలను జియో కోసం సేకరించిన ముఖేష్ అంబాని ఇప్పుడు రిటైల్ రంగంలో దేశంలోనే నెం.1 గా నిలిచేందుకు సిద్దం అయ్యింది. వేల కోట్ల రూపాయలను దేశీయ రిటైల్ వ్యాపారాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖేష్ చేసిన ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ 7500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి రిటైల్ వెంచర్స్ నుండి 1.75 శాతం వాటా కొనుగోలు చేసింది.
ఆర్ఆర్వీఎల్ చేసిన ప్రకటన ప్రకారం 4.21 లక్షల కోట్ల విలువ అయిన సంస్థలో సిల్వర్ లేక్ సంస్థ 1.75 శాతం సంస్థను కొనుగోలు చేసింది. దాంతో సంస్థ మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్తుందని రిటైల్ రంగంలో దేశంలో నెం.1 గా నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొంది. దేశ వ్యాప్తంగా 12 వేల పైచిలుకు రిలయన్స్ స్టోర్ లు ఉన్నాయి. అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లకు పోటీ ఇచ్చేందుకు రిలయన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పెట్టుబడులను రాబడుతోంది.
565737 226195Good web site. On your blogs extremely interest and i will tell a friends. 773800
188541 31614Extremely interesting topic , thanks for posting . 275648
279947 852477Hello! Ive been following your weblog for a even though now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention keep up the excellent work! 251739
418417 710599However, what about the bottom line? Are you sure about the source? 827461
359319 353124Totally composed written content material , thanks for information . 797674