పోలీసులు విధి నిర్వహణలో ఎంత నిబద్దతతో ఉంటారో ఈ ఫొటోను చూసి అర్థం చేసుకోవచ్చు. జోరు వర్షం కురుస్తున్నా ఇంకా ఎలాంటి విపత్తు వచ్చినా కూడా విధి నిర్వహణలో ఎప్పుడు కూడా పోలీసులు ముందు ఉంటారు అంటూ ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ ఫొటోను షేర్ చేశారు. కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద జోరు వానలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఫొటో వైరల్ అవుతోంది.
హనుమాన్ జంక్షన్ లో ఎప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. నాలుగు వైపుల నుండి వచ్చే వాహనాలతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం వస్తున్న సమయంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయకుంటే కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్థంభించే అవకాశం ఉంది. అందుకే జోరు వానలోనే ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు కానిస్టేబుల్ అక్కడ నిల్చున్నారు. ఈ సమయంలో విధులు నిర్వహిస్తు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తున్న పోలీసులకు హ్యాట్సఫ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Rain or shine, day or night, fire or floods – our policemen are always in the service of citizens. (1/2)#AndhraPradesh #HanumanJunction #KrishnaDistrict #SelflessPolicing #ResponsiblePolicing #CallOfDuty #HighwayIntersection #KrishnaDistrictPolice https://t.co/b2jnpAIlDn
— Andhra Pradesh Police (@APPOLICE100) September 26, 2020
596083 921129[…]the time to read or go to the content material or websites we have linked to below the[…] 636749