జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ఫైర్ మీద ఉన్నాడు. అతడి జోరు మామూలుగా లేదు. వరుసగా ఏదో ఒక విషయంలో నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కాలంలో ఆయన వైకాపా ప్రభుత్వంను ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. తాజాగా అనంతపురం కొత్త చెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నాడు. భారీ ఎత్తున జనాలు వచ్చిన ఈ సభలో పవన్ చాలా ఆవేశంతో మాట్లాడాడు. రాయలసీమ గురించి చాలా విషయాలను ఆయన చెప్పాడు.
ఇప్పటి వరకు రాయల సీమ నుండి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కాని వారిలో ఏ ఒక్కరు కూడా సీమ యొక్క అభివృద్దిని పట్టించుకోలేదు. 2024 ఏపీలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం పక్కా.. ఆ సమయంలో రాయల సీమలో సీఎం క్యాంపు ఆఫీస్ పెడతాం. రాయలసీమ అభివృద్దికి నేను కట్టుబడి ఉన్నాను అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమలో ఉపాది అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి అంటూ పవన్ ఆరోపించాడు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమను మార్చేస్తామంటూ హామీ ఇచ్చాడు.
361732 416896Billiard can be a game which is mostly played by the high class folks 317050
6849 743514Sweet web site, super style and style , genuinely clean and use friendly . 720712
24952 915021Great day. Quite cool weblog!! Man .. Superb .. Remarkable .. Ill bookmark your website and take the feeds additionallyI am glad to locate numerous useful information appropriate here within the post. Thank you for sharing.. 426358